తెలంగాణ

Eatala Rajendar: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంకెల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు ఉంది

Eatala Rajendar: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంకెల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రంలో వచ్చే ఆదాయం అప్పులకు, వడ్డీలకే సరిపోతుందని అన్నారు. మరి అభివృద్ధి ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు.

బీసీల రిజర్వేషన్ల విషయంలో చట్ట బద్ధతతో లెక్కలు చేయాలాన్నారు. డీలిమిటేషన్ విధివిధానాలు రాకముందే దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందని అంటున్న ఎంపీ ఈటల రాజేందర్‌.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button