సినిమా
Mahesh Babu: సినీ హీరో మహేష్ బాబు కు ఈడి నోటీసులు

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీ సంచలనం చోటు చేసుకుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు.. ఈడీ అధికారులు ఈనెల 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. సురానా, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు రూ. 3.4కోట్లు పారితోషికం తీసుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు.