తెలంగాణ
హైదరాబాద్ గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. MDMA డ్రగ్స్ను సీజ్ చేశారు పోలీసులు. విశాఖకు చెందిన ప్రణీత్ను డ్రగ్స్ ప్లెడర్గా గుర్తించిన పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి ప్రణీత్ హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
పక్కా సమాచారంతో ప్రణీత్ను అరెస్ట్ చేసిన టీజీ న్యాబ్ పోలీసులు, నిందితుడ్ని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.