ఆంధ్ర ప్రదేశ్

Pawan Kalyan: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

Pawan Kalyan: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. వంద పడకల ఆస్పత్రి, టీటీడీ కళ్యాణ మండపానికి పవన్ శంకుస్థాపన చేశారు. లా అండ్ అర్డర్ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని పవన్ అన్నారు. 9 నెలల్లో పిఠాపురం నియోజకవర్గానికి 100 కోట్లకు పై నిధులు తీసుకొచ్చాని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button