తెలంగాణ

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో కూల్చివేతలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగాయి. కోట్ల విలువ చేసే ఎండోమెంట్ భూములు కబ్జాకు గురయ్యాయి. 4 ఎకరాల్లో అక్రమ నిర్మాణాల వెలిశాయి.

దీంతో.. పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. ఆ సమయంలో.. స్థానికులు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పలుమార్లు నోటీసు జారీ చేసినా స్పందించకపోవడంతో అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు ప్రారంభించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button