ఆంధ్ర ప్రదేశ్

Dastagiri: కడప జైల్లో విచారణకు హాజరైన దస్తగిరి

Dastagiri: కడప జైల్లో దస్తగిరికి జరిగిన బెదిరింపులపై విచారణ షురూ అయ్యింది. విచారణ అధికారి రాహుల్ శ్రీరామ ఎదుట దస్తగిరి హాజరయ్యాడు. వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరిని.. జైల్లో బెదిరింపులకు గురిచేసిన ఘటనపై ఎంక్వైరీని వేగవంతం చేశారు. 2023 నవంబర్‌లో తనకు ఎదురైన బెదిరింపులు.. ప్రలోభాలపై విచారణ అధికారికి వివరిస్తున్నట్లు సమాచారం.

ము ఖ్యంగా డాక్టర్ చైతన్య రెడ్డి, జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదు చేశాడు దస్తగిరి. ఇందులో భాగంగా కాసేపట్లో జైలు వార్డెన్స్, సిబ్బందిని విచారించనున్నారు అ ధికారి. రెండ్రోజులపాటు విచారణ కొనసాగించనున్నారు. ఇక దస్తగిరి ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button