ఆంధ్ర ప్రదేశ్
Daggubati Purandeswari: పోలీసులను జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు

Daggubati Purandeswari: జగన్పై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి ఐపీఎస్ ఉత్తీర్ణత సాధించి యూనిఫామ్ సాధించారని అన్నారు. పోలీసులను జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో లా అండ్ అర్డర్ కరెక్ట్గా పనిచేస్తున్నాయని అన్నారు. జగన్ పోలీసులకు కచ్చితంగా క్షమాపణ చెప్పాలన్నారు. జ్యోతిరావు పూలే దంపతులు మహిళల అభివృద్ధి కోసం పనిచేశారని పురంధేశ్వరి అన్నారు.