ఆంధ్ర ప్రదేశ్
CPI Ramakrishna: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ జోహర్లు

CPI Ramakrishna: పాకిస్థాన్తో జరుగుతున్న యుద్ధంలో సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ సంతాపం తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్కు రామకృష్ణ జోహార్లు తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి రామకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలిపారు.