జాతియం
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా మహమ్మారి మళ్లీ వచ్చింది. దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల్లో 1100 మార్క్ను కోవిడ్ కేసులు దాటాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కేసులు నమోదు కావటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Hmpv వ్యాధి వలన ప్రాణాంతకం కాదని.. తగు జాగ్రత్తలు తీసుకుంటే నివారణ ఉంటుందని వైద్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. తప్పని సరిగా మాస్క్లు వాడకం, శుభ్రత పాటించడంతో వ్యాధి భారిన పడకుండా ఉంటారని అధికారులు అంటున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు అవసరం లేకుండా బయటకు రావొద్దంటున్నారు వైద్యులు.