జాతియం
దేశంలో 2వేలు దాటిన కరోనా కేసులు

ఏలూరులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏలూరు కలెక్టరేట్లో నలుగురి సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అక్కడి ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. నలుగురు సిబ్బంది హోల్ ఐసోలేషన్లో ఉన్నారు. సిబ్బంది అందరికి వైద్య బృందం పరీక్షలు చేయనున్నారు. ఏలూరు వ్యాప్తంగా కరోనా కేసులు 6కు చేరాయి.