తెలంగాణ
Revanth Reddy: సీఎం రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం.. పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష

Revanth Reddy: సీఎం రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది. పంచాయతీరాజ్ శాఖపై సీఎం చర్చిస్తున్నారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. మాజీమంత్రి జానారెడ్డి, కేకే, సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు.