తెలంగాణ
Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈనెల 27న పోలింగ్ ఉండటంతో గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలను అమలు చేయనున్నారు రేవంత్. ఈనెల 23,24,25 తేదీలలో సీఎం ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
గ్రాడ్యుయేట్, టీచర్ లతో ఆయా జిల్లాల్లో సీఎం ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొననున్నారు.