News
-
నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టుకు కాకాణి
నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు తరలించారు. తొలుత స్థానిక పీహెచ్సీలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అంతకుముందు పోలీస్…
Read More » -
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు
తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణకు మరో మూడ్రోజులపాటు వర్షసూచనలు చేసింది. ఈదురుగాలులతో…
Read More » -
కేంద్రం ఆధీనంలోకి ఉపాధిహామీ పథకం
ఉపాధి హామీ పథకం ఇక కేంద్రం ఆధీనంలోకి వెళ్లనుంది. రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ ఉండకుండా కేంద్రమే అంతా తానై పథకాన్ని నడపనుంది. ఉపాధి హామీ పథకానికి ఏటా…
Read More » -
Southwest Monsoon: ఈసారి ముందే.. అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
Southwest Monsoon: అండమాన్ నికోబార్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దాదాపు ఈ నెల 27వ తేదీ కి కేరళ తీరాన్ని…
Read More » -
చిత్రపురి కాలనీ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు అవుతుంది.. 40 నెలల్లోనే పూర్తి చేస్తాం – వల్లభనేని అనిల్ కుమార్
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ నూతన ప్రాజెక్ట్, భవిష్యత్ కార్యాచరణ గురించి సోమవారం జరిగిన కార్యక్రమం లో సభ్యులు వెల్లడించారు. త్వరలోనే భూమి పూజ ఉంటుందని అధ్యక్షుడు…
Read More » -
యూనిటీ ఫౌండేషన్: భారత్ పాఠశాల లాంచ్, యూనిటీ డ్రైవ్ వాయిదా కీలక ప్రకటన
యూనిటీ ఫౌండేషన్ నిన్న హైదరాబాద్లో జరిగిన పత్రికా సమావేశంలో మహిళల సాధికారత కోసం ఒక ప్రముఖ పథకాన్ని ఆవిష్కరించింది. మే 11, 2025న మదర్స్ డే సందర్భంగా…
Read More » -
Ranganath: హైడ్రాపై రంగనాథ్ యాక్షన్ ప్లాన్
Ranganath: భాగ్యనగరంలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూములు, చెరువులు, పేదల ఇళ్ల స్థలాలు, పార్కులు, రహదారులను…
Read More » -
Akshaya Tritiya 2025: తెలుగు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ సందడి
Akshaya Tritiya 2025: తెలుగు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ సందడి నెలకొంది. ఉదయమే బంగారం షాపులు తెరిచారు వ్యాపారులు. షాపులకు పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. బంగారం…
Read More » -
తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న ఎండలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ…
Read More » -
Lady Aghori: అఘోరి అలియాస్ శ్రీనివాస్కి 14 రోజుల రిమాండ్
Lady Aghori: అఘోరీ అలియాస్ శ్రీనివాస్కి చేవెళ్ల కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అఘోరిని కంది…
Read More »