News
-
ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి రోజా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పార్లమెంట్లో రేవంత్ రెడ్డి, వైసీపీ నేత రోజా కలుసుకున్నారు. ఒకరికొకరు షేక్ హ్యాండ్…
Read More » -
ఇండిగో విమానాన్ని ఢీ కొట్టిన పక్షి
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇండిగో విమానం సేఫ్గా ల్యాండ్ అయ్యింది. ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో ఓ పక్షి ఢీకొట్టింది. జయ్పూర్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తుండగా…
Read More » -
హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట
హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. 35 కేసుల్లో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు…
Read More » -
KTR: నేడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించేనున్న కేటీఆర్
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లను సన్మానిస్తారు.…
Read More » -
అసెంబ్లీలో గందరగోళం.. నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. యూరియా కొరతపై ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మల్యేలు నిరసన తెలిపారు. ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. కాంగ్రెస్ వచ్చింది, యూరియా…
Read More » -
యూట్యూబర్ అన్వేష్పై కేసు నమోదు
YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్పై మరోసారి కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సినీనటి కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ…
Read More » -
రాజ్ న్యూస్ 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్
Kandula Durgesh: రాజ్ న్యూస్ 2026 క్యాలెండర్ను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. రాజ్ న్యూస్ యాజమాన్యం, సిబ్బంది, రిపోర్టలర్లకు మరియు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నూతన…
Read More » -
KCR: అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
KCR: కేసీఆర్ మిగతా సభ్యుల కంటే ముందుగా వెళ్లి సీట్లో కూర్చున్నారు. కేసీఆర్తో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరచాలనం చేశారు. తొలిరోజు సభలో కొన్ని నిమిషాలే ఉన్నారు…
Read More » -
Akhilesh Yadav: యూపీలో గెలిచేందుకు బీజేపీ SIRను తీసుకొచ్చింది
Akhilesh Yadav: బీజేపీ నాయకత్వంపై ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలో గెలిచేందుకు బీజేపీ SIRను తీసుకొచ్చిందని ఆయన విమర్శించారు. ఈసీ…
Read More » -
Adoni: నకిలీ బాబా కలకలం.. క్షుద్ర పూజల పేరుతో రూ. 3. 50 కోట్లు బురిడీ
Adoni: ప్రస్తుత సమాజంలో, విద్యా స్థాయి పెరిగినా, సాంకేతికత అభివృద్ధి అయినా ఇంకా కొన్ని ఆధునిక మూఢ నమ్మకాలు సమాజంలో ఉన్నాయి. ఇవి వ్యక్తుల జీవితాలపై ప్రతికూల…
Read More »