News
-
Akhilesh Yadav: యూపీలో గెలిచేందుకు బీజేపీ SIRను తీసుకొచ్చింది
Akhilesh Yadav: బీజేపీ నాయకత్వంపై ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలో గెలిచేందుకు బీజేపీ SIRను తీసుకొచ్చిందని ఆయన విమర్శించారు. ఈసీ…
Read More » -
Adoni: నకిలీ బాబా కలకలం.. క్షుద్ర పూజల పేరుతో రూ. 3. 50 కోట్లు బురిడీ
Adoni: ప్రస్తుత సమాజంలో, విద్యా స్థాయి పెరిగినా, సాంకేతికత అభివృద్ధి అయినా ఇంకా కొన్ని ఆధునిక మూఢ నమ్మకాలు సమాజంలో ఉన్నాయి. ఇవి వ్యక్తుల జీవితాలపై ప్రతికూల…
Read More » -
Maoists: జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతాం
Maoists: మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్ జోన్లో పనిచేస్తున్న మావోయిస్టులు లొంగితామంటూ ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎంఎంసి జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది.…
Read More » -
రాజమౌళి వ్యాఖ్యలపై వీహెచ్పీ నేత రావినూతల శశిధర్ ఫైర్
Ravinuthala Shashidhar: రాజమౌళి వ్యాఖ్యలపై వీహెచ్పీ నేత రావినూతల శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి అహంకారంతో హిందూ మత విశ్వాసాలను కించపరించేలా మాట్లాడారని ఆయన విమర్శించారు.…
Read More » -
Ibomma Ravi: ఐయామ్ సింగిల్.. ఏమైనా చేస్కోండి
Ibomma Ravi: ఐ బొమ్మ రవి పోలీసులకు కేసు వివరాలు చెబుతూనే తాను సింగిల్ ఏం చేసుకుంటారో చేస్కోండి అన్నట్లు సమాచారం. సైబర్ క్రైమ్ పోలీస్ కస్టడీలో…
Read More » -
YS Jagan: నాంపల్లి కోర్టులో ముగిసిన జగన్ విచారణ
YS Jagan: నాంపల్లి కోర్టులో జగన్ విచారణ ముగిసింది. దాదాపు అరగంట పాటు జగన్ కోర్టులో ఉన్నారు. కోర్టు నుంచి లోటస్ పాండ్కు జగన్ బయల్దేరారు. ఆరేళ్ల…
Read More » -
YS Jagan: అక్రమాస్తుల కేసు.. సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన జగన్
YS Jagan: అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చి…
Read More » -
ఇంపాక్ట్ క్లబ్స్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ప్రెసిడెన్షియల్ అకాడమీకి అపూర్వ స్పందన
హైదరాబాద్, నవంబర్ 16: ఇంపాక్ట్ క్లబ్స్ ఇంటర్నేషనల్ (ICI) ఆధ్వర్యంలో హాంప్షైర్ ప్లాజా, హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెసిడెన్షియల్ అకాడమీ విశేష విజయాన్ని నమోదు చేసుకుంది. దేశం…
Read More » -
Nara Lokesh: భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
Nara Lokesh: భక్త కనకదాసు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ఐటీ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 538వ…
Read More » -
రోడ్డు ప్రమాదం.. డివైడర్ను ఢీకొట్టి ఇన్నోవా కారు దగ్ధం
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొట్టి ఇన్నోవా కారు పల్టీ పడింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి దగ్గర ఘటన జరిగింది. మంటలు చెలరేగి కారు…
Read More »