తెలంగాణ
-
PM Modi: చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
PM Modi: రంగారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ప్రధాని ఆరా తీశారు. మృతుల…
Read More » -
Revanth Reddy: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
Revanth Reddy: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా…
Read More » -
Chevella: చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
Chevella: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 20 మంది…
Read More » -
కడెం ప్రాజెక్టులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గల్లంతు
ప్రభుత్వ ఉపాధ్యాయుడు కడెం ప్రాజెక్టులో పడి గల్లంతయ్యారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పైకి ఫోటో దిగడానికి వచ్చిన కరీంనగర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుంట్ల రాజశేఖర్…
Read More » -
Kavitha: జూబ్లీహిల్స్ కోసమే అజార్కు మంత్రి పదవి
Kavitha: జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టి మైనార్టీ రాగం అందుకుందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా…
Read More » -
మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో పోలీసుల కార్డెన్ సెర్చ్
మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ పరిధిలోని అన్నోజిగూడ ఎల్ఐజీ టౌన్షిప్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ పద్మజ, ఏసీపీ చక్రపాణి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు…
Read More » -
ఆటో బోల్తా.. విద్యార్థులకు గాయాలు
కళాశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. జూలూరుపాడులోని సాధన జూనియర్ కళాశాలకు విద్యార్థులను తీసుకుని వెళ్తున్న ఆటో…
Read More » -
హైదరాబాద్-విజయవాడ ఎన్హెచ్పై భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని రైలు బ్రిడ్జి కింద వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలకు…
Read More » -
మైండ్ పవర్ అన్లిమిటెడ్ వర్క్షాప్లో అద్భుత స్పందనకోచ్ నరేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్లో తొలి రోజు ఘనవిజయం సాధించింది
🌟 మైండ్ పవర్ అన్లిమిటెడ్ వర్క్షాప్లో అద్భుత స్పందనకోచ్ నరేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్లో తొలి రోజు ఘనవిజయం సాధించిందిహైదరాబాద్, నవంబర్ 1: మనసు యొక్క శక్తిని అవగతం…
Read More » -
Hyderabad: జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Hyderabad: ఇటీవల కాలంలో మహిళలకు రక్షణ లేకుండాపోతోంది. ప్రతీరోజు ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారాలు, హత్యా ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు…
Read More »