తెలంగాణ
-
హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్
హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీ భగ్నమైంది. గచ్చిబౌలిలో SM లగ్జరీ గెస్ట్ రూమ్పై పోలీసులు దాడులు చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. 31.2 గ్రాముల ఎండీఎంఏ, 3…
Read More » -
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ముందుకు వచ్చింది అక్షయ పాత్ర ఫౌండేషన్. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…
Read More » -
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. తీవ్రంగా నష్టపోయిన రైతులు
మొంథా తుఫాన్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో విధ్వంసం సృష్టించింది. మొంథా తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాలో పెద్ద మొత్తంలో…
Read More » -
చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల కుంటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా.. ప్రకటించిన ప్రభుత్వం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ దుర్ఘటనపై తీవ్ర…
Read More » -
Khammam: బ్రాందీలో పురుగుల మందు కలిపి కొడుకును చంపిన తండ్రి
Khammam: బ్రాందీలో పురుగుల మందు కలిపి కొడుకును చంపిన తండ్రిబ్రాందీలో పురుగుల మందు కలిసి కొడుకును చంపాడు ఓ తండ్రి. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.…
Read More » -
Chevella: చేవెళ్ల ప్రమాదం.. ముగ్గురు అక్కా చెల్లెళ్ల మృతి
Chevella: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో విషాదాన్ని నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు…
Read More » -
Ponnam Prabhakar: టిప్పర్ రాంగ్ రూట్లో రావడం వల్లే ప్రమాదం
Ponnam Prabhakar: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్కు గురి చేసింది. ఈ ఘటనపై మంత్రి పొన్నం…
Read More » -
Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ
Srisailam: నంద్యాల జిల్లాలోని అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీకమాసం రెండో సోమవారం కావడంతో మల్లన్న దర్శనానికి పోటెత్తారు భక్తులు. పాతాళగంగలో శ్రీశైలం…
Read More » -
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పవన్కల్యాణ్, నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి
Road Accident: ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన…
Read More » -
Chevella: చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…
Read More »