తెలంగాణ
-
పిడుగు పడి రెండు ముక్కలైన వేప చెట్టు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని చెరువు ముందు తండాలో పిడుగు పడిన ఘటన కలకలం రేపింది. స్థానిక రైతు బోడ నవీన్ నాయక్ కౌలు చేసిన బావి…
Read More » -
సుడిగాలి బీభత్సం.. నేలకొరిగిన చెట్లు.. దెబ్బతిన్న పత్తి, మిర్చి పంటలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో సుడిగాలుల బీభత్సం సృష్టించాయి. లెంకలగడ్డలో ఒక్కసారిగా భారీ సుడిగాలులు వీచాయి. దీంతో 2 ఎకరాల్లో చెట్లు, పత్తి, మిర్చి పంటలు…
Read More » -
ఈ నెల 15న సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీన ఖమ్మం జిల్లా సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు సత్తుపల్లి 6వ అదనపు జడ్జి…
Read More » -
కుక్క దాడిలో బాలుడికి గాయాలు
Nirmal: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని హజ్గుల్ గ్రామంలో ఓ కుక్కలా దాడిలో రుద్రాన్స్ అనే బాలుడు గాయపడ్డాడు. మంగళవారం సాయంత్రము పాఠశాలలకు నుండి ఇంటికి వచ్చి…
Read More » -
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి
కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం…
Read More » -
చేవెళ్ల ఘటన మరవకముందే తెలంగాణలో మరో ఆర్టీసీ ప్రమాదం
Bus Accident: వరుస బస్సు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్న అధికారులు చర్యలు చేపట్టడం లేదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మరో రోడ్డుప్రమాదం చోటు…
Read More » -
Hyderabad: హుస్సేన్సాగర్లో దూకి రెండేళ్ల కుమార్తెతో తల్లి ఆత్మహత్య
హైదరాబాద్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బహదూర్పురాకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ కీర్తిక అగర్వాల్ తన రెండేళ్ల కుమార్తె బియ్యారాతో కలిసి హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. నెక్లెస్…
Read More » -
Kadem Project: నిండుకుండలా కడెం ప్రాజెక్టు
Kadem Project: నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీ వరద నీరు ప్రాజెక్టుకు చేరుతుండటంతో అధికారులు…
Read More » -
Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
Karthika Pournami: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి..దీపాలు వదిలారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర…
Read More » -
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ
కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజామునుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి, అభిషేకాలు నిర్వహించారు. దీంతో…
Read More »