తెలంగాణ
-
Konda Surekha: నటుడు నాగార్జునకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణలు తెలిపారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం…
Read More » -
Maganti Sunitha: జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతోంది
Maganti Sunitha: జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతుందని, ఓటర్లను భయపెడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, గూండాలు…
Read More » -
Nizamabad: వృద్ధురాలి మృతి.. బంగారం మాయం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి ఆస్పత్రిలో గుండె సంబంధిత వ్యాధితో ఓ వృద్ధురాలు చేరింది. ఆదివారం తెల్లవారుజామున ఆస్పత్రిలో చేరిన వృద్ధురాలు మంగళవారం మరణించింది. అయితే ఆమె…
Read More » -
Telangana: మొంథా తుఫాన్తో తీవ్ర నష్టం.. తక్షణ సాయంగా రూ. 12.99 కోట్లు విడుదల
Telangana: మొంథా తుఫాన్ ఎఫెక్ట్తో కురిసిన వర్షాలు.. వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలతో…
Read More » -
Jubilee Hills ByPoll 2025: కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్
Jubilee Hills ByPoll 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్దగా కనిపించడం లేదు. ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు…
Read More » -
జూబ్లీహిల్స్లో దొంగ ఓట్ల కలకలం
Jubilee Hills ByPoll: జూబ్లీహిల్స్లో దొంగ ఓట్ల కలకలం రేపింది. 67 పోలింగ్లో ఇతరులు మహిళ ఓటు వేశారు. మీ ఓటు వేశారని అధికారులు చెప్పారు. తాను…
Read More » -
మంచిర్యాల జిల్లాను వణికిస్తున్న చలి
మంచిర్యాల జిల్లాలో చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా చెన్నూర్, కోటపల్లి, బీర్మపల్లి, లింగంపల్లి మండలాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రతకు…
Read More » -
ప్రముఖ కవి అందెశ్రీ అంత్యక్రియలు.. పాడె మోసిన సీఎం రేవంత్
ప్రముఖ కవి, రచయిత, “జయ జయహే తెలంగాణ” గీత రచయిత అందెశ్రీ కి ఘట్కేసర్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Read More » -
ఓటు హక్కు వినియోగించుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధుర నగర్ లోని శ్రీనిధి విశ్వభారతి హై స్కూల్ లోని పోలింగ్ బూత్ 132…
Read More » -
Bus Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 28 మంది
Bus Fire: తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఘటన…
Read More »