తెలంగాణ
-
Jagga Reddy: స్కూల్ పిల్లలతో ముచ్చటించిన జగ్గారెడ్డి
Jagga Reddy: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏం చేసిన స్పెషలే జగ్గారెడ్డి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వారితో మమేకం అవుతుంటారు. పైకి గాంభీర్యంగా ఉండే…
Read More » -
నాంపల్లి కోర్టులో నాగార్జు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ
మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. గతంలో నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు.…
Read More » -
Telangana Cabinet: ఈనెల 17న తెలంగాణ కేబినెట్ భేటీ
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీ 17వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. జూబ్లీహిల్స్ బై పోల్ తర్వాత జరగనున్న తొలి భేటీపై రాజకీయ…
Read More » -
Hyderabad: అర్ధరాత్రి సయ్యద్ ఇంట్లో గుజరాత్ ఏటీఎస్ సోదాలు
Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో మరోసారి గుజరాత్ ఏటీఎస్ పోలీస్ సోదాలు కలకలం సృష్టించాయి. ఫోర్త్ వ్యూ కాలనీలోని డాక్టర్ సయ్యద్ మొహియుదిన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.…
Read More » -
Gadwal: ఆర్టీసీ బస్సులో పొగలు
Gadwal: వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వాలు, ప్రజలు మారడం లేదు మరో వైపు మహాలక్ష్మీ స్కీమ్ కారణంగా బస్సులపై ఓవర్ లోడ్ పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం…
Read More » -
తెలంగాణను వణికిస్తున్న చలిగాలులు
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో తెలంగాణ గజగజ వణుకుతోంది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో చలి…
Read More » -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ములుగు ఎస్సై
Siddipet: 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకీ పట్టుబడిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. డబుల్ బెడ్రూం విషయంలో ఓ మహిళ వద్ద…
Read More » -
Hyderabad: లక్ష ఇవ్వలేదని ఇంటి యజమానిపై హిజ్రాల దాడి!
Hyderabad: నగర వ్యాప్తంగా హిజ్రాలు రెచ్చిపోతున్నారు. మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు అరాచకం సృష్టించారు. గృహ ప్రవేశం జరిగిన ఇంటికి వెళ్లి లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు.…
Read More » -
Kavitha: కవిత ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగింపు.. జాగృతి నేతల ఆగ్రహం
Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాగృతి నాయకులు పట్టణ వ్యాప్తంగా…
Read More » -
నేడు వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత
నేడు వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. అభివృద్ధి పనుల కోసం అధికారులు దర్శనాలు నిలిపివేశారు. భక్తులు వెళ్లకుండా ఆలయ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భీమన్న…
Read More »