తెలంగాణ
-
Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాద మృతులకు మదీనా లో నేడు అంత్యక్రియలు
Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాద మృతులకు మదీనాలో నేడు అంత్యక్రియలు జరగనుంది. తెలంగాణ నుంచి సౌదీకి ఓ బృందాన్ని పంపింది ప్రభుత్వం. మంత్రి అజారుద్దీన్తో…
Read More » -
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రుల పర్యటన
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్రెడ్డి,…
Read More » -
Putta Madhu: వామన్రావు హత్య కేసులో సీబీఐ ఎంక్వైరీకి హాజరైన పుట్ట మధు
Putta Madhu: అడ్వకేట్ వామన్రావు హత్య కేసులో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సీబీఐ ఎంక్వైరీకి హాజరయ్యారు. వామన్రావు హత్య కేసులో నిందితులతో పాటు మాజీ…
Read More » -
ఖమ్మం జిల్లా టేకులపల్లి మోడల్ స్కూల్ను సందర్శించిన కవిత
Kavitha: జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా టేకులపల్లి మోడల్ స్కూల్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు…
Read More » -
Eatala Rajendar: ప్రభుత్వం వెంటనే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలి
Eatala Rajendar: ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు అవుతున్న మౌలిక వసతులను కల్పించడంలో విఫలమైందని ఆయన మండిపడ్డారు.…
Read More » -
Mulugu: వ్యక్తిని స్తంభానికి కట్టేసి కొట్టి చంపారు
Mulugu: ఒక వ్యక్తిని కట్టేసి కొట్టి చంపిన దారుణ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలానికి చెందిన సమ్మయ్య (40) అనే వ్యక్తి.. లాలాయగూడ గ్రామానికి…
Read More » -
Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక సందడి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Karthika Masam: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి. నర్సాపురం వశిష్ట గోదావరిలో భక్తులు పెద్ద…
Read More » -
వికారాబాద్ జిల్లాలో యువకుడిపై ఎస్సై థర్డ్ డిగ్రీ
Vikarabad: ఓ హత్య కేసులో అనుమానితుడిని విచారణకు పిల్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర…
Read More » -
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
ఇవాళ తెలంగాణ కేబినెబ్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల…
Read More » -
Adluri Laxman Kumar: బీఆర్ఎస్కు జూబ్లీహిల్స్ ఓటర్లు కర్రకాల్చి వాత పెట్టారు
Adluri Laxman Kumar: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఓటర్లు కర్రకాల్చి వాత పెట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి…
Read More »