తెలంగాణ
-
హైదరాబాద్లో బీజేపీ నిరసన ర్యాలీ
హైదరాబాద్లో బీజేపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడు లంకల దీపక్రెడ్డి, కార్పొరేటర్లను, పార్టీ శ్రేణలు పాల్గొన్నారు. స్కూటీకి పాడే కట్టి వినూత్నంగా…
Read More » -
Warangal: దారుణం.. తల్లిని చంపిన కొడుకు
Warangal: వరంగల్ కాశిబుగ్గలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొడుకు రాజు, నిద్రిస్తున్న తన తల్లి కూరపాటి వెంకటమ్మ (65)ను రాయితో మోదాడు. తీవ్ర గాయాలై…
Read More » -
Local Body Elections: స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల
Local Body Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50…
Read More » -
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్న కొలుసు పార్థసారథి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి. స్వామివారి సన్నిధిలో మనవరాలికి అన్నప్రాసన జరిపించి మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి…
Read More » -
Karimnagar: దారుణం.. రూ.6 లక్షలకు శిశువు విక్రయం
Karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్రంలో శిశువు విక్రయం కలకలం రేపింది. ప్రేమికుడు మోసం చేయడంతో బిడ్డను ఎలా పోషించాలో అర్థం కాక తల్లి బిడ్డను అమ్మకానికి పెట్టింది.…
Read More » -
IBomma Ravi Case: ఐబొమ్మ రవి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు
IBomma Ravi Case: మూడో రోజు ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. డబ్బుల కోసమే బెట్టింగ్ యాప్స్…
Read More » -
హీరా గోల్డ్ నౌహీరా షేక్కు షాక్ ఇచ్చిన ఈడీ అధికారులు
Heera Gold Nowheera Sheikh: హీరా గోల్డ్ నౌహీరా షేక్ కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. ఆమెకు సంబంధించిన ఆస్తులను వేలం వేశారు అధికారులు. ఆస్తుల…
Read More » -
వికారాబాద్ జిల్లా పరిగి లక్నాపూర్ ప్రాజెక్టులో బోటింగ్ ఏర్పాటు
వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టులో బోటు సేవలను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆయన సతీమణి ఉమా రెడ్డి. లక్నాపూర్…
Read More » -
Telangana Cabinet: ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం
Telangana Cabinet: ఈనెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. డెడికేషన్ కమిషన్ నివేదికకు కేబినెట్…
Read More » -
ఆస్తి రాయించుకుని తల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకు
ఆస్తిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని తల్లిని రోడ్డున పడేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. చందుర్తి మండలం రామారావు పల్లె గ్రామానికి చెందిన…
Read More »