తెలంగాణ
-
School Bus Fire: ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు
School Bus Fire: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. రావూస్ స్కూల్కు…
Read More » -
నువ్వే లిక్కర్ రాణి.. కవితపై మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఫైర్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపకుండా తనపై దుర్భాషలాడడం ఎంత వరకు సమంజసమన్నారు.…
Read More » -
నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం
నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరో రెండున్నర నెలల్లో ప్రస్తుత పాలక వర్గం సమయం ముగియనుంది. ప్రస్తుత పాలక వర్గానికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం.…
Read More » -
Hyderabad: పాతబస్తీ శాలిబండలో అగ్నిప్రమాదం.. ఎలక్ట్రానిక్ షోరూంలో చెలరేగిన మంటలు
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలో అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్ షోరూంలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఎలక్ట్రానిక్ వస్తువులు, కారు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా…
Read More » -
Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ
Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు,…
Read More » -
High Court: ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ
High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నది. గతంలో విచారణ సమయంలో…
Read More » -
ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి
ESI Hospital: సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి బిల్డింగ్లో మరమ్మత్తు పనులు చేస్తుండగా ఒక్కసారిగా సెంట్రింగ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు…
Read More » -
Kokapeta: కోకాపేట భూములకు రికార్డు ధరలు.. ఎకరా రూ.137 కోట్లు
Kokapeta: గ్రేటర్ హైదరాబాద్లో భూములకు రెక్కలొచ్చాయి. HMDA నిర్వహించిన వేలం పాటలో రికార్డుస్థాయిలో ధరపలికింది కోకాపేట ల్యాండ్. నియోపోలిస్పై అందరి దృష్టి కేంద్రీకరించింది. నియోపోలిస్ ప్రాజెక్ట్లోని 17,…
Read More » -
Bandi Sanjay: సర్కారీ ఆసుపత్రులకు బండి సంజయ్ సాయం
Bandi Sanjay: ప్రభుత్వ ఆసుపత్రులుకు వచ్చే పేద రోగులను టెస్టుల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు పంపొదని కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా…
Read More » -
Kamareddy: రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి
Kamareddy: రైలు ఢీ కొట్టడంతో 100 గొర్రెలు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి పట్టణ శివారు ప్రాంతంలో నీటి కోసం గొర్రెలను తీసుకుకెళ్తుండగా…
Read More »