తెలంగాణ
-
ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలు
తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల వేడుకల్లో భాగంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇవాళ 10 గంటలకు అన్ని…
Read More » -
నేడు రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
Telangana Rising Global Summit-2025: నేడు రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇవాళ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 6 గంటలకు…
Read More » -
Bhainsa: టీ పాయింట్లో మహిళ దారుణ హత్య
Bhainsa: నిర్మల్ జిల్లా భైంసాలో దారుణం చోటుచేసుకుంది. కుంసర గ్రామానికి చెందిన అశ్విని అనే మహిళను ప్రియుడు నాగ అనుమానంతో లవర్ ను హత్యచేసిన ప్రియుడు నాగేష్…
Read More » -
Srinivas Goud: విద్యార్థులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ నిరసన
Srinivas Goud: గ్లోబల్ సమ్మిట్, పుట్ బాల్, అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు…
Read More » -
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025.. ప్రత్యక్ష ప్రసారం
Telangana Rising Global Summit 2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. సదస్సును…
Read More » -
Sangareddy: కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి అనుమానాస్పద మృతి
Sangareddy: స్థానిక సంస్థల ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థి అనుమానస్పద మృతి కలకలం రేపింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శంషోద్దిన్ పూర్ లో…
Read More » -
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025కు సర్వం సిద్ధం
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025కు సర్వం సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు సమ్మిట్ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం…
Read More » -
ఆత్మలకు ఓటు హక్కు!
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాలలో అధికారులు ఆత్మలకు ఓటు హక్కు కల్పించారు. కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లోని అనేక పంచాయతీ…
Read More » -
శీతాకాల విడిది హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న హైదరాబాద్కు రానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి షెడ్యూల్ను రాష్ట్రపతి భవన్ విడదుల చేసింది. సికింద్రాబాద్…
Read More » -
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు
సికింద్రాబాద్లో కాంగ్రెస్ విజయోత్సవ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వడం కుదరదని…
Read More »