తెలంగాణ
-
Revanth Reddy: ఓయూకు రావాలంటే ధైర్యం కాదు.. అభిమానం ఉండాలి
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓయూ అభివృద్ధి…
Read More » -
65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
దేవాదాయ శాఖ ఆదాయం మహా లక్ష్మీ పథకం ద్వారా పెరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఆర్టీసీ నూతనంగా కొనుగోలు చేసిన 65 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి…
Read More » -
పాతబస్తీలో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. అరవింద్ అనే యువకుడిపై కత్తులతో దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో అరవింద్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా…
Read More » -
కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
KTR: మాజీ మంత్రి కేటీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ వెహికిల్ను తనిఖీ చేశారు. జిల్లెల గ్రామం దగ్గర కేటీఆర్…
Read More » -
Revanth Reddy: కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళతారు. రేపు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే…
Read More » -
రేపు తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
రేపు తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరగగా,…
Read More » -
Hyderabad: మీర్పేట్లో కారు బీభత్సం.. ఐదుగురికి తీవ్ర గాయాలు
Hyderabad: హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధాతు నగర్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అనంతరం…
Read More » -
Adilabad: ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురి మృతి
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ మండలం తరోడ వద్ద కారు అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి…
Read More » -
ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ భవనం దగ్గర సభ జరగనుంది. సర్వం సిద్ధం…
Read More » -
Suryapet: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి
Suryapet: సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త…
Read More »