తెలంగాణ
-
Phone Tapping Case: సిట్ ఎదుట సరెండరైన ప్రభాకర్ రావు
Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి. ప్రభాకర్రావు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్…
Read More » -
Hyderabad: ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో అగ్ని ప్రమాదం.. 4 వాహనాలు దగ్ధం
Hyderabad: హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్స్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్ ఏరియాలో ఉన్న వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనపై…
Read More » -
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావుకు సుప్రీం షాక్
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో…
Read More » -
మలక్పేట్ గంజ్ మార్కెట్ను ప్రారంభించిన కవిత
హైదరాబాద్ మలక్పేట్ గంజ్ మార్కెట్ను జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రారంభించారు. మార్కెట్లో హమాలీలు, డైలీ కూలీలు, వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 43 ఎకరాల విస్తీర్ణంలో…
Read More » -
అధికారుల నిర్లక్ష్యం.. వార్డు మెంబర్ అభ్యర్థి గుర్తు తారుమారు
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేశవాపురం ఏడవ…
Read More » -
తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్
వికారాబాద్ జిల్లా కొడంగల్, తాండూరు నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తాండూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ఉన్న 149 గ్రామపంచాయతీ స్థానాలు,1228 వార్డులకు గాను…
Read More » -
పంచాయతీ ఎన్నికలు.. ఉరుమడ్లలో ఉద్రిక్తత
Panchayat Elections: స్థానికల ఎన్నికల వేళ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఉరుమడ్ల గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల కేంద్రం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల…
Read More » -
Telangana: పంచాయతీ ఎన్నికల పోలింగ్.. 9 గంటలకు ఓటింగ్ పర్సెంట్ ఎంతంటే?
Telangana: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 18.37 శాతం పోలింగ్ నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 28.87 శాతం పోలింగ్…
Read More » -
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి…
Read More » -
Revanth Reddy: ఓయూలో సీఎం రేవంత్రెడ్డికి నిరసన సెగ
Revanth Reddy: ఓయూలో సీఎం రేవంత్రెడ్డికి నిరసన సెగ తగిలింది. కార్యక్రమం పూర్తైన తర్వాత రేవంత్రెడ్డి వెళ్తున్న సమయంలో విద్యార్ధులు నిరసనకు దిగారు. సీఎంకు వ్యతిరేకంగా విద్యార్ధులు…
Read More »