తెలంగాణ
-
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly Winter Session 2025: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్, మండలి ఛైర్మన్ సమీక్ష నిర్వహించారు.…
Read More » -
CP Sajjanar: గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 15 శాతం క్రైమ్ రేట్ తగ్గింది
CP Sajjanar: హైదరాబాద్ 2025 యాన్యువల్ క్రైమ్ రిపోర్టును సీపీ సజ్జనార్ విడుదల చేశారు.హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు తగ్గినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.…
Read More » -
శ్రీశైలం–హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్
నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ చెక్పోస్ట్ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మన్ననూర్ చెక్పోస్ట్ పరిధిలో ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అమలు చేయడంతో…
Read More » -
Mynampally Hanumanth Rao: భాషను భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్ కుటుంబందే.. మైనంపల్లి ఫైర్
Mynampally Hanumanth Rao: బీఆర్ఎస్పై కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మైనంపల్లి హన్మంతరావు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సోషల్ మీడియాను…
Read More » -
Jagga Reddy: విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రధాని మోడీ కన్ను పడింది
Jagga Reddy: ఏపీ రాజకీయాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులను పాలకులు నట్టేట ముంచుతున్నారని అన్నారు.…
Read More » -
Harish Rao: సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది
Harish Rao: సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. కార్మికులతో కలసి లక్డీకాపూల్లోని…
Read More » -
నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీలు
నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీలు కలకలం రేపుతున్నాయి. ఒకేరోజు రెండు ఏటీఎంల్లో చోరీకి యత్నించారు దుండగులు. యంత్రాలు తెరుచుకోకపోవడంతో ఏటీఎంకు నిప్పంటించారు దుండగులు. దీంతో ఏటీఎంలోని నగదు…
Read More » -
మద్యం మత్తులో వ్యక్తిపై గొడ్డలితో దాడి
మద్యం మత్తులో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదేల్లి గ్రామంలో చోటచేసుకుంది. గ్రామానికి చెందిన…
Read More » -
Danam Nagender: సీఎం రేవంత్పై కేటీఆర్ వ్యాఖ్యలకు దానం కౌంటర్
Danam Nagender: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించడం, ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని మొదట కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు.…
Read More » -
ఆన్లైన్ గేమ్స్కు నిండు ప్రాణం బలి
Online Game: ఆన్లైన్ గేమ్స్కు నిండు ప్రాణం బలైంది. ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా సూరారంలో ఘటన జరిగింది. ఆన్లైన్ గేమ్స్లో పెట్టుబడి పెట్టిన…
Read More »