తెలంగాణ
-
ఏపీ ఒక అడుగు వేస్తే.. తెలంగాణ పది అడుగులు వేస్తుంది.. నీళ్ల వివాదాలపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా సమస్యలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్…
Read More » -
ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డుపై పెద్దపులి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. తీర్యాణి మండలం కైరిగూడా, చోపిడి గ్రామాల మధ్య రాత్రి రోడ్డుపై పెద్దపులి కనిపించింది. అటుగా వెళ్తున్న…
Read More » -
Harish Rao: యాప్లు, మ్యాప్లతో రైతులను ఆగం చేస్తున్నారు
Harish Rao: సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీని పరిశీలించారు. పామాయిల్ రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.…
Read More » -
KTR: కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్గా వ్యవహరిస్తోంది
KTR: రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం సీరియల్ స్నాచర్గా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్తో మౌలానా ఆజాద్ నేషనల్…
Read More » -
Talasani: ఇది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన
Talasani Srinivas Yadav: కాంగ్రెస్ ప్రభుత్వం రాచరికంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సికింద్రాబాద్ పేరును తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మా…
Read More » -
కేటీఆర్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ
KTR: నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూములను స్వాధీనం చేసుకునే యోచనలో…
Read More » -
శంషాబాద్ ఎయిర్పోర్టులో 14కోట్ల విలువైన గంజాయి పట్టివేత
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. థాయిలాండ్ నుండి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా 14 కోట్లు విలువ చేసే గంజాయి దొరికింది.…
Read More » -
Hyderabad: పెద్ద అంబర్పేటలో సినిమా బస్సు బోల్తా
Hyderabad: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. సినిమా షూటింగ్కు కోసం వస్తున్న బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుండి మణికొండకు వెళ్తున్న…
Read More » -
KCR: పేద విద్యార్థులకు అండగా నిలిచిన మాజీ సీఎం కేసీఆర్
KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లికి చెందిన పలువురు రైతులు ప్రమాదవశాత్తు మరణించగా.. వారి బిడ్డలకు మాజీ సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. స్థానికంగా బీటెక్ చేస్తున్న రైతుల…
Read More » -
Jogulamba Gadwal: వేదమంత్రాలతో మార్మోగుతున్న గద్వాల పట్టణం
Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం వేదమంత్రాలతో మార్మోగుతోంది. శ్రీకృష్ణ కాలచక్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం మహా యాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా…
Read More »