తెలంగాణ
-
హైదరాబాద్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టేలా హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఐమాక్స్ పరిధిలోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన…
Read More » -
Rosaiah: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సతీమణి కన్నుమూత
Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మీ (86) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ అమీర్పేటలోని నివాసంలో…
Read More » -
హైదరాబాద్ అత్తాపూర్లో పోకిరీల ఆగడాలు
హైదరాబాద్ అత్తాపూర్లో పోకిరీల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. పోకిరీలు బైకులపై స్టంట్స్ చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రద్దీగా ఉండే రహదారులపై ఆకతాయిలు విన్యాసాలు చేస్తున్నారు. పోకిరీలు ఇతర వాహనదారులను…
Read More » -
Komatireddy Venkat Reddy: వెంకట్రెడ్డి ఉండొద్దంటే విషం ఇచ్చి చంపండి
Komatireddy Venkat Reddy: నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను. పుష్పా సినిమా వివాదం తర్వాత ప్రీమియం షోలకు అనుమతి ఇవ్వడం బంద్ చేసానన్నారు.…
Read More » -
Bandi Sanjay: పంజగుట్ట దుర్గ భవాని ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు
Bandi Sanjay: సోమనాథ్ ఆలయ చరిత్రను గొప్పతనాన్ని స్మరించుకుంటూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్రమంత్రి బండి సంజయ్…
Read More » -
Amberpet SI Arrest: అంబర్పేట్ ఎస్సై భాను ప్రకాష్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్ అంబర్పేట్ ఎస్సై భాను ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు స్టేషన్లో రికవరీ చేసిన సొత్తును తాకట్టు పెట్టినట్లు విచారణలో తేలడంతో..…
Read More » -
సంక్రాంతి కి సొంతూళ్లకు .. హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
Hyderabad: సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుండి పల్లెబాట పట్టారు నగరవాసులు. దీంతో విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై గత రాత్రి నుండి వాహనాల రద్దీ కొనసాగుతుంది.…
Read More » -
గొంతు కోసి హత్య.. శంషాబాద్లో కలకలం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో కలకలం రేగింది. మధురా నగర్ స్ట్రీట్ నెంబర్ 3లో ఓ యువకుడిని గొంతు కోసి చంపారు దుండగులు. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్…
Read More » -
బాల సాయిబాబా భూముల వ్యవహారంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం
బాల సాయిబాబా భూముల వ్యవహారంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 7 వేల కోట్ల విలువైన భూములను వదులుకోవడానికి సిద్ధమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొండాపూర్లోని బాల సాయిబాబా…
Read More » -
వేములవాడ అటవి ప్రాంతంలో చిరుతపులి సంచారం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అటవి ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గత నెల రోజులుగా అటవీ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తుండడంతో రైతులకు, స్థానిక…
Read More »