తెలంగాణ
-
Aadi Srinivas: ఏసీబీ నోటీసు ఇవ్వగానే కేటీఆర్ హడలిపోతున్నారు
Aadi Srinivas: కేటీఆర్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ నోటీసు ఇవ్వగానే కేటీఆర్ హడలిపోతున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు.…
Read More » -
Raj Gopal Reddy: మంత్రి పదవి రాకపోవడంపై రాజగోపాల్ రెడ్డి మౌనం
Raj Gopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఓ ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద చరిష్మా…
Read More » -
Phone Tapping Case: తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్
Phone Tapping Case: తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవాళ్లందరినీ వరుసపెట్టి విచారిస్తోంది. ఈ…
Read More » -
Revanth Reddy: గురుకులాల్లో డే స్కాలర్ విద్య
Revanth Reddy: గురుకులాల్లో డే స్కాలర్ విద్య అందించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెంచాలన్న…
Read More » -
తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంటున్నారు. ఇక బంగాళాఖాతంలో…
Read More » -
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదు
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని…
Read More » -
KTR: కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉ. 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా…
Read More » -
Telangana: తెలంగాణకు ఐదు రోజుల పాటు వర్ష సూచన
Telangana: తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు…
Read More » -
Rain: హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Rain: ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.ఉమ్మడి…
Read More » -
Adilabad: వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు దుర్మరణం
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు మృతి చెందారు. నార్నూర్ మండలం పిప్పిరిలో సైతం నలుగురు వ్యవసాయ…
Read More »