క్రీడలు
-
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు భారీ బందోబస్తు
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. మ్యాచ్ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి…
Read More » -
Champions Trophy: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫికి ఉగ్ర ముప్పు
Champions Trophy: పాకిస్థాన్లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫికి ఉగ్రముప్పు పొంచి ఉంది. భద్రత బలగాలను పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. చాలా ఏళ్ల తర్వా పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ…
Read More » -
IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తొలి మ్యాచ్ నేడు
IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా ఇవాళ బంగ్లాదేశ్తో తలపడేందుకు సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా…
Read More » -
Champions Trophy 2025: నేటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం
Champions Trophy 2025: రసవత్తరంగా సాగే ఛాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది. 2017 తర్వాత రద్దయి, మళ్లీ ఇప్పుడు పునరుజ్జీవం పోసుకున్న టోర్నీకి పాకిస్థాన్, UAE ఆతిథ్యమిస్తున్నాయి.…
Read More » -
Gongidi Trisha: శంషాబాద్ ఎయిర్పోర్టుకు క్రికెటర్ గొంగిడి త్రిష.. ఘనస్వాగతం పలికిన HCA అధ్యక్షుడు
Gongidi Trisha: అండర్-19 వరల్డ్ కప్లో ఆల్రౌండర్ ప్రదర్శన చేసిన క్రికెట్ గొంగిడి త్రిష.. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా HCA అధ్యక్షుడు ఆమెకు ఘనస్వాగతం…
Read More » -
Virat Kohli: రంజీ మ్యాచ్లో విరాట్ కోహ్లీ.. స్టేడియం వద్ద తోపులాట.. పలువురికి గాయాలు
Virat Kohli: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇవాళ ఢిల్లీ ,…
Read More » -
U-19 World Cup: అండర్ 19 ప్రపంచకప్.. చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ
U-19 World Cup: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్-2025లో భారత ఓపెనర్ గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో విధ్వంసర శతకం…
Read More » -
Virender Sehwag: విడాకులు తీసుకోబోతున్న వీరేంద్ర సెహ్వాగ్
Virender Sehwag: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఈసారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంతో వార్తల్లో నిలిచారు. తన 20…
Read More » -
Ind vs Eng Series: ఇంగ్లండ్తో 3 వన్డేల సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ
Ind vs Eng Series: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ను కోల్పోయిన భారత జట్టు స్వదేశంలో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు టీమిండియా…
Read More » -
Rishabh Pant: బౌలింగ్లో పంత్కు తీవ్ర గాయం.. నొప్పితో విలవిలలాడిన క్రికెటర్
Rishabh Pant: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడ్డాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్…
Read More »