జాతియం
-
Road Accident: రెండు కార్లు ఢీ.. ఐదుగురు ఆంధ్రా భక్తులు మృతి
Road Accident: ఆంధ్రప్రదేశ్ నుంచి రామేశ్వరం వెళ్తున్న అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు, కీలక్కరై నుంచి ఏర్వాడి వైపు వెళ్తున్న మరో కారు—కీలక్కరై పోలీస్ స్టేషన్ సమీపంలో…
Read More » -
సుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం
ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. ఇండిగో విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ప్రయాణికులకు అసౌకర్యం కల్పించారని పిటిషనర్ ఆరోపించారు. FDTL రూల్స్ అమల్లో వైఫల్యం వల్లే…
Read More » -
పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. మాల తెంచేసిన వ్యాపారి, అయ్యప్పల ధర్నా
కేరళలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.. పళని సుబ్రమణ్య స్వామి క్షేత్రం. ఆయన దర్శనం కోసం భక్తులు క్యూ కడతారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలే కాదు..…
Read More » -
Putin-Modi: నేడు పుతిన్–మోదీ సమావేశం.. కీలక అంశాలపై చర్చలు
Putin-Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. పుతిన్ తో ప్రధాని మోడీ ఇవాళ భేటీ కానున్నారు. భారత్- రష్యా 23వ శిఖరాగ్ర సమావేశానికి నేతలు హాజరుకానున్నారు.…
Read More » -
IndiGo: 100కు పైగా ఇండిగో విమానాల రద్దు
IndiGo: దేశవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో 100కు పైగా విమానాలను రద్దు చేసింది. ఒక్క శంషాబాద్…
Read More » -
ఇవాళ భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్
ఇవాళ భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు. భారత్ – రష్యా 23వ వార్షిక సమావేశానికి హాజరు కానున్నారు. నేడు ప్రధాని మోడీతో పుతిన్ భేటీ కానున్నారు.…
Read More » -
Sanchar Saathi App: మొబైల్స్లో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి
Sanchar Saathi App: భారతదేశంలో తయారు చేసినా, లేదా దిగుమతి చేసుకున్న అన్ని హ్యాండ్సెట్లలో సంచార్ సాథి మొబైల్ యాప్ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని మొబైల్ ఫోన్…
Read More » -
పీఎంవో భవనం పేరు మార్పు.. ఇకపై సేవాతీర్థ్!
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్భవన్, పీఎంఓ పేర్లను మార్చింది. రాజ్ భవన్ పేరును లోక్ భవన్గా పీఎంఓ పేరును సేవాతీర్థ్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
Read More » -
బెంగళూరులో బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు
బెంగళూరులో బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. డీకే శివకుమార్ నివాసానానికి సిద్ధరామయ్య వెళ్లారు. సిద్ధరామయ్యకు నాటు కోడితో డీకే బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఇటీవలే సిద్ధరామయ్య ఇంట్లో…
Read More » -
భూ కేటాయింపుల కుంభకోణంలో షేక్ హసీనాకు ఐదేళ్లు జైలు శిక్ష
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరో అవినీతి కేసులో ఎదురుదెబ్బ తగిలింది. పూర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టులో భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢాకాలోని…
Read More »