జాతియం
-
కోవిడ్ కలకలం.. దేశవ్యాప్తంగా 1,000కి పైగా యాక్టివ్ కేసులు
దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేయికి పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళతోపాటు తమిళనాడు రాష్ట్రాల్లోనే కోవిడ్ కేసుల…
Read More » -
India: 2028కి భారత్ జర్మనీని వెనక్కి నెట్టి మూడో స్థానంలోకి?
India: భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిపోతోంది. ఇన్నాళ్లూ, ఇండియా అంటే అదీ, ఇదీ అని చాన్నాళ్లూగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇండియా అప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు…
Read More » -
Haryana: విషాదం.. కారులో విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
Haryana: హర్యానాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏడుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరు కారులోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. మృతులంతా డెహ్రాడూన్కి చెందిన వారిగా గుర్తించారు. అప్పులబాధతోనే…
Read More » -
Corona Virus: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఢిల్లీలో 100 దాటిన కోవిడ్ కేసులు
Corona Virus: దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొత్త రూపంలో కోవిడ్ పంజా విసురుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్…
Read More » -
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
Corona Virus: దేశంలో రోజురోజుకు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త రూపంలో కోవిడ్ పంజా విసురుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో…
Read More » -
Bijapur: 18 మంది మావోయిస్టులు లొంగుబాటు
Bijapur: ఛత్తీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పోలీసుల ఎదుట మావోయిస్టులు భారీగా లొంగిపోయారు. పిఎల్జిఎ డిప్యూటీ కమాండర్ రాకేష్తో…
Read More » -
Amit Shah: ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాదానికి ధీటైన జవాబు
Amit Shah: భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి దీటైన జవాబు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పహల్గాం దాడులతో అన్ని హద్దులూ దాటిన…
Read More » -
Chhattisgarh: ఛత్తీస్గడ్లో కొనసాగుతున్న ఎన్కౌంటర్లు
Chhattisgarh: ఛత్తీస్గడ్ జిల్లాలో ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో ఏవోబీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. కాల్పుల్లో గాయపడ్డ మావోయిస్టులు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని…
Read More » -
Muhammad Yunus: రాజీనామా యోచనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత..?
Muhammad Yunus: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఇప్పుడు ఆయన కూడా…
Read More » -
ప్రియుడితో కారులో వెళుతున్న భార్య.. ప్రియుడి చేత భార్యకు బొట్టు పెట్టించిన భర్త
భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడం వల్లనో ఏమో తెలియదు కానీ కొంతమంది వివాహేతర సంబంధాల వైపు అడిక్ట్ అవుతున్నారు. దీంతో అది కాస్తా కుటుంబంలో కలతలకు…
Read More »