జాతియం
-
నేడు అహ్మదాబాద్కు ప్రధాని మోదీ
కాసేపట్లో అహ్మదాబాద్కు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. విమాన ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. అదేవిధంగా ప్రమాద ఘటనను అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే అహ్మదాబాద్లో అమిత్ షా, రామ్మోహన్…
Read More » -
Air India Plane Crash: ఘోర ప్రమాదం.. అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం
Air India Plane Crash: ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్ నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన…
Read More » -
Shubhanshu Shuklas: 40 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి భారతీయుడు
Shubhanshu Shuklas: భారత అంతరిక్ష ప్రయాణం మరో మైలురాయిని దాటనుంది. గత పాతికేళ్లలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు 270 మందికి పైగా వ్యోమగాములు వెళ్లారు. కానీ వారిలో…
Read More » -
పోలీసుల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు
Maoist: సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల వాహనాన్ని పేల్చేశారు. పోలీస్ వెహికల్ను ఐఈడీతో పేల్చేసినట్లు తెలుస్తుంది. పేలుడులో ASP ఆకాష్ రావుకి తీవ్ర గాయాలయ్యాయి.…
Read More » -
రైల్లో నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి
మహారాష్ట్ర ముంబ్రాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు పట్టాలపై జారిపడ్డారు. కాగా ట్రైన్లో…
Read More » -
హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తను చంపించింది భార్యే
మేఘాలయలో ఇండోర్ హనీమూన్ కు వెళ్లిన నవ జంట అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజా రఘువంశీని భార్య సోనమ్ సుఫారీ ఇచ్చి…
Read More » -
Manipur: ఇంఫాల్లో మళ్లీ మంటలు!
Manipur: ఇంఫాల్ వీధుల్లో పెట్రోల్ బాటిళ్లతో యువత హల్ చల్ చేస్తోంది. తమ నాయకుడ్ని అరెస్ట్ చేస్తే తాము ఆత్మహుతి చేసుకుంటామంటూ బెదిరిస్తోంది. మణిపూర్ లోయలో తాజాగా…
Read More » -
బంగ్లాదేశ్ ఎన్నికలపై క్లారిటీ
Bangladesh Elections: బంగ్లాదేశ్ ఎన్నికలపై చర్చలకు పుల్ స్టాప్ పడింది. కీలక ప్రకటన వెలువడింది. తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ ఎన్నికలు ఎప్పుడనేది వెల్లడించారు. దీంతో…
Read More » -
ప్రధాని మోడీ ముందు మనసులో మాట చెప్పిన ఒమర్ అబ్దుల్లా
ఒకప్పుడు నేను రాష్ట్రానికి సీఎం… ఇప్పుడొక కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రతినిధిని. ఐనప్పటికీ ఆశయం మారలేదు. మళ్లీ జమ్మూ కాశ్మీర్కు పూర్తి హక్కులు రావాలని కోరుతున్నానని ప్రధాని…
Read More » -
Rahul Gandhi: మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచనల ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని వ్యాఖ్యానించారు. ఇపుడు…
Read More »