జాతియం
-
ఢిల్లీ పేలుళ్లు.. అల్ ఫలాహ్ యూనివర్సిటీ సభ్యత్వం రద్దు
అల్ఫలాహ్ యూనివర్సీటీ… ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఇది. ఒకప్పుడు ప్రతిష్ఠాత్మక జామియా, అలీగఢ్ విశ్వవిద్యాలయాలకు ప్రత్యామ్నాయంగా కన్పించిన అల్-ఫలాహ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు…
Read More » -
Bihar Results: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే జోరు.. 191 స్థానాల్లో ఆధిక్యం
Bihar Results: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే జోరు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. తాజా లెక్కింపుల ప్రకారం ఎన్డీయే…
Read More » -
Bihar Election Result: బీహార్ ఎన్నికల ఫలితాలు.. ప్రత్యక్ష ప్రసారం
Bihar Election Result: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 46 లెక్కింపు…
Read More » -
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో మరో డాక్టర్ ఆరిఫ్ అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసు విచారణలో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్,…
Read More » -
భారత్లో భారీ ఉగ్ర కుట్రకు రెండేళ్లుగా ప్లాన్: డా.షాహిన్
దేశ రాజధానిలో జరిగిన కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భారత భద్రతా సంస్థలు పెద్ద మొత్తంలో సమాచారం బయటకు తీయగలిగాయి. ఫరీదాబాద్కు…
Read More » -
Delhi Blast: ఢిల్లీ బాంబు పేలుడు కేసులో రెడ్కారు డ్రైవర్ అరెస్టు
Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో తాజాగా మరో అరెస్ట్ చోటు చేసుకుంది. పేలుడు కేసులో ప్రధాన అనుమానితుడైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సంబంధం ఉన్నట్లు…
Read More » -
ఢిల్లీ కారు పేలుడు కేసులో దర్యాప్తు వేగవంతం
Delhi Car Blast: ఢిల్లీ కారు పేలుడు కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. పేలుడు సమయంలో కారులో డాక్టర్ ఉమర్ ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. ఉమర్…
Read More » -
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి
Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో…
Read More » -
ఢిల్లీ పేలుడు కేసును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్రం
ఢిల్లీ పేలుడు కేసును కేంద్రం ఎన్ఐఏకు అప్పగించింది. బాంబ్ పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ పేలుడులో కీలక సుత్రదారి అయిన డాక్టర్ షాహీన్ను…
Read More » -
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
నేడు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ పేలుడు ఘటనపై సమీక్ష చేసే…
Read More »