ఆంధ్ర ప్రదేశ్
-
నేడు చంద్రబాబు అధ్యక్షతన CRDA, SIPB సమావేశం
నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB, CRDA సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రానికి కొత్త పెట్టుబడుల ఆకర్షణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలపై…
Read More » -
కోనసీమ మలికిపురంలో ఆరని బ్లో అవుట్
పచ్చని కోనసీమలో బ్లోఅవుట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురి చేసింది. భీకర ధ్వనితో పేలుళ్లు, భారీగా ఎగసిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను…
Read More » -
కృష్ణా జిల్లాలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటన
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటించారు. అచ్చయ్యవారి పాలెంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో…
Read More » -
Narayana: చదువుతోనే సమాజంలో గౌరవం
Narayana: చదువే సమాజంలో అందరికీ గౌరవం పెంచుతుందని ఆ చదువు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని పరమేశ్వరి నగర్…
Read More » -
సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలని టీడీపీ డిమాండ్
చంద్రబాబుతో చెప్పి రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు డిమాండ్…
Read More » -
కోనసీమలో భారీగా గ్యాస్ లీక్
కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. ఇరుసుమండలో పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి.…
Read More » -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు దంపతుల మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు కొటికలపూడి కృష్ణ కిశోర్ (టిన్ను) (45), ఆశ (40)…
Read More » -
కంకిపాడు మండలం ప్రొద్దుటూరులో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ
తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశ నలుమూలల చాటి చెప్పిన మహానియుడు సీనియర్ ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లాలో కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామంలో…
Read More » -
తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు
తెలుగు రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. విజయవాడలో ఎయిరిండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. గన్నవరం ఎయిర్పోర్టులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానం ల్యాండింగ్కు ఇబ్బంది తలెత్తింది.…
Read More » -
మా డాక్టర్ మాకే కావాలి.. ఆసుపత్రిలో డయాలసిస్ పేషెంట్ల ఆందోళన
మా డాక్టర్ మాకు కావాలి వేరే డాక్టర్ మాకు వద్దు అంటూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలోలో డయాసిస్ పేషెంట్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ…
Read More »