ఆంధ్ర ప్రదేశ్
-
నందిగామలో కరెన్సీ వినాయకుడు.. రూ.3కోట్ల 20 లక్షలతో ముస్తాబు
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కరెన్సీ వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఖైరతాబాద్ గణేష్ ని తలపించే విధంగా ఉన్న లంబోదరుడు అబ్బురపరుస్తున్నాడు. ఈ వినాయకున్ని దర్శించుకునేందుకు భారీగా…
Read More » -
కుక్క కాటుకు గురై బాలుడి దుర్మరణం
నాలుగేళ్ల బిడ్డ చూడగానే ముద్దొచ్చే రూపం చలాకీగా తిరుగుతుంటే ఆ దంపతులు మురిసిపోయారు 15 రోజుల క్రితం ఓ శునకం అమాంతం మీదపడింది ఛాతిని చీల్చి గాయం…
Read More » -
నేడు ఎంపీ మిథున్రెడ్డి మధ్యంతరం బెయిల్పై ఏసీబీ కోర్టులో విచారణ
ఏపీ లిక్కర్ కేసులో నేడు ఎంపీ మిథున్రెడ్డి మధ్యంతరం బెయిల్పై ఏసీబీ కోర్టులో విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఉన్న నిందితులు చెవిరెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ…
Read More » -
Sajjala: చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి
Sajjala: సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.…
Read More » -
ఏసీబీ కస్టడీకి ఐపీఎస్ అధికారి సంజయ్
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ను అధికారులు విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు సంజయ్ను అధికారులు విచారిస్తున్నారు. అగ్నిమాపక శాఖ…
Read More » -
PM Modi: లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పవన్కు చోటు
PM Modi: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పవన్ చోటు సంపాదించుకున్నారని…
Read More » -
ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు
ఇడుపులపాయలో వైసీసీ అధినేత జగన్ పర్యటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్లో ఘనంగా నివాళులర్పించారు. మత పెద్దలు…
Read More » -
Vijayawada: విజయవాడలో 72 అడుగుల మట్టి డూండి గణేష్
Vijayawada: వినాయకుడి పేర్లలో ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. డూండీ వినాయకుడు. ఈ పేరు ఎందుకు వచ్చిందో, ఆయన పాత్ర ఏమిటో పురాణాల్లో విశేషంగా చెప్పబడి ఉంది.…
Read More » -
వినాయక నిమజ్జనంలో విషాదం.. భక్తులపై దూసుకెళ్లిన కారు
అల్లూరి జిల్లా పాడేరులో ప్రమాదం జరిగింది. వినాయక నిమజ్జన కార్యక్రమంలో భక్తులపైకి కారు దూసుకెళ్లింది. దీంతో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాడేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన…
Read More » -
Tirumala: తిరుమలలో తగ్గినా భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 03 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల, వారికి 04 గంటల…
Read More »