ఆంధ్ర ప్రదేశ్
-
Pawan Kalyan: పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిర్వహించిన ప్రసంగంలో ఆసక్తికర అంశాలు.. పిఠాపురాన్ని ఆదర్శవంతమైన ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత
తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు హోంమంత్రి. స్వామివారి దర్శనానికి వచ్చిన ఆమెకు…
Read More » -
Tirupati: శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. 450వ మెట్టు వద్ద చిరుత సంచారాన్ని గుర్తించిన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.…
Read More » -
ఇంజన్ నుంచి విడిపోయిన గూడ్స్ బోగీలు.. పెను ప్రమాదం తప్పింది
అనంతపురం జిల్లా రాయదుర్గం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కి ప్రమాదం తప్పింది.ఎల్ సి నెంబర్ 35 వద్ద తెల్లవారుజామున ఇంజన్ నుండి బోగీలు విడిపోయాయి.…
Read More » -
ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి భారీ ఆదాయం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడచిన 16.రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.09 కోట్ల రూపాయల…
Read More » -
Pithapuram: సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న ఉప ముఖ్యమంత్రి పవన్
కాకినాడ జిల్లా పిఠాపురంలో వారం ముందుగానే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబాన్నంటేలా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు…
Read More » -
ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులోని ఓ ఇంటి ముందు పార్క్ చేసిన టూ వీలర్ బైక్ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే బైక్ చోరీ…
Read More » -
Tirumala: తిరుమలలో నేటితో ముగియనున్న వైకుంఠద్వార దర్శనాలు
Tirumala: శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు నేటితో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నేటి అర్థరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. గత 9…
Read More » -
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
Chandrababu: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించిన ఆయన, అమరావతికి…
Read More »
