ఆంధ్ర ప్రదేశ్
-
అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్
Nandamuri Balakrishna: అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. గతంలో సైకోగాడిని ఇండస్ట్రీ కలవడానికి వెళ్లినప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితేనే వచ్చారనేది అబద్ధమన్నారు. అక్కడ…
Read More » -
Vidadala Rajini: వ్యాధులు విజృంభిస్తుంటే ప్రభుత్వం నిద్రమత్తులో ఉంది
Vidadala Rajini: గుంటూరులో డయేరియా, కలరా విజృంభిస్తుంటే ప్రభుత్వం మాత్రం నిద్ర మత్తులో ఉందని మాజీమంత్రి విడదల రజిని మండిపడ్డారు. గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని డయేరియా…
Read More » -
కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించిన వైసీపీ ఎమ్మెల్సీ.. శాసన మండలిలో గందరగోళం
AP Legislative Council: ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. సూపర్ 6 పథకాలపై మండలిలో చర్చ జరిగింది. చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అని ఎమ్మెల్సీ రమేష్…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారికి రూ.3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతం
Tirumala: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడికి 3కోట్ల 86 లక్షల రూపాయల విలువైన భారీ బంగారు కానుక అందింది. వైజాగ్కు చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజ్ ఎండి పువ్వాడ మస్తాన్…
Read More » -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి కోసం 7 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 10 గంటల సమయం పడుతుంది.…
Read More » -
Tirumala: తిరుమలలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిగా…
Read More » -
Jogi Ramesh: కూటమి సర్కారుపై ప్రజలు విరక్తిచెందారు
Jogi Ramesh: కూటమి ప్రభుత్వంపై ప్రజలు విరక్తిచెందారని మాజీమంత్రి జోగి రమేష్ అన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టకపోవడంతో అనేకమంది ప్రాణాలు పోతున్నాయన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీ…
Read More » -
Karumuri: రెడ్ బుక్ సిద్ధాంతంతో ఇబ్బందిపెడుతున్నారు
Karumuri: వైసీపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. రెడ్ బుక్ సిద్ధాంతంతో ఇబ్బందులు పెడుతున్నారని ఫైర్…
Read More » -
AP Assembly: దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు 2025కు ఆమోదం
AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదం పొందిన దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు 2025తో కార్మికులకు యజమానులకు మంచి జరగనుందని కార్మిక మంత్రి సుభాష్ తెలిపారు. రోజువారీ…
Read More » -
YS Jagan: కూటమి అరాచకాలు డిజిటల్ బుక్లో నమోదు
YS Jagan: రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచకాలు సృష్టిస్తున్న టీడీపీ కూటమి నేతలకు తాము అధికారంలోకి వచ్చాక డిజిటల్ బుక్తో చట్టం ముందు నిలబెడుతామని వైసీపీ అధినేత…
Read More »