ఆంధ్ర ప్రదేశ్
-
Kurnool: సెల్ ఫోన్ ఇవ్వలేదని బాలుడు ఆత్మహత్య
Kurnool: కర్నూలు జిల్లా వెంకటాపురంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మొబైల్ ఫోన్ ఇవ్వకుండా మందలించాడని బాలుడు బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మృతితో…
Read More » -
Kurnool: భారీ వర్షానికి పురి గుడిసెపై పడిన పాత గోడ.. తండ్రి కొడుకు మృతి
Kurnool: కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షానికి పాత గోడ కూలి పక్కనే ఉన్న పురి గుడిసెపై పడింది.…
Read More » -
ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
Chandrababu: ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఐఐ సదస్సులో పాల్గొననున్నారు. సాయంత్రం అమిత్షాను కలవనున్నారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను చంద్రబాబు…
Read More » -
ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. డ్రైవర్ సీటుకే ఎసరు పెట్టిన మహిళ
AP: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఉమ్మడి కడప జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్కు వింత ఘటన ఎదురైంది.…
Read More » -
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో తెల్లవారుజాము నుంచి…
Read More » -
డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన జోగి రమేష్
Jogi Ramesh: మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ని ఆవిష్కరించారు మాజీ మంత్రి జోగి రమేష్ . నియోజకవర్గ ప్రజలందరూ ఈ క్యూ…
Read More » -
ఎమ్మెల్యే బాలకృష్ణపై అంజాద్ బాషా ఫైర్
Amzath Basha: సినీ నటుడు , హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ పై వైసీపీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వివాదాస్పద వ్యాఖ్యలు…
Read More » -
ఇంద్రకీలాద్రిపై ఏడవ రోజు దసరా ఉత్సవాలు
Vijaywada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏడవ రోజు దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మహాచండి అవతారంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. క్యూ లైన్లో పెద్ద సంఖ్యలో భక్తులు…
Read More » -
AP: విద్యార్థిని చితకబాదిన తోటి విద్యార్థులు.. వీడియో వైరల్
ఏపీలో ర్యాగింగ్ భూతం మళ్లీ కలకలం రేపుతోంది. ఇప్పటికే హాస్టళ్లలో ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను చితకబాదిన సంఘటనలు వెలుగుచూడగా.. తాజాగా మరో వీడియో ఒకటి బయటకొచ్చింది.…
Read More » -
ఏపీ శాసన మండలిలో గందరగోళం
AP Legislative Council: ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. తమను అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించడం లేదని…
Read More »