ఆంధ్ర ప్రదేశ్
-
Anantapur: భార్య భర్తల మధ్య గొడవలు.. బాలుడిని చంపిన పక్కింటి వ్యక్తి
Anantapur: అనంతపురం అరుణోదయ కాలనీలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలుడిని పక్కింటి వ్యక్తి హతమార్చాడు. తన భార్యకు తనకు గొడవలు పెడుతున్నారనే కక్షతో బాలుడిని చంపేశాడు నిందితుడు…
Read More » -
Cyclone Mantha: తుఫాన్ గాలులకు తాటిచెట్టు పడి మహిళ మృతి
Cyclone Mantha: డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో తాటి చెట్టు పడి మహిళ మృతి చెందింది. కోనసీమలో భారీ గాలులతో తుఫాన్ ప్రభావం…
Read More » -
Montha Cyclone Effect: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు
Montha Cyclone Effect: మొంథా తుపాన్ కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.…
Read More » -
విజయవాడ ఎయిర్పోర్టులో అగ్ని ప్రమాదం
కృష్ణా జిల్లా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్టులోని కస్టమ్స్ అధికారుల గదిలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు…
Read More » -
Cyclone Montha: మొంథా ఎఫెక్ట్.. ధ్వంసమైన ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు
Cyclone Montha: ఉప్పాడ తీరంలో మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. మత్స్యకారుల ఇళ్లు కోతకు…
Read More » -
విశాఖలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్
విశాఖలో మొంథా తుఫాన్ బీభత్సం సృస్టిస్తోంది. ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీవీఎంసీ సిబ్బంది సహాయ…
Read More » -
ఆర్కే బీచ్లో కొట్టుకుపోయిన యువకుడు
విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం దగ్గర ప్రమాదం జరిగింది. స్నానానికి వెళ్లి అలల్లో కొట్టుకుపోయాడు ఓ యువకుడు. స్నేహితులతో నిఖిల్తో కలసి సముద్ర స్నానానికి వెళ్లిన…
Read More » -
తిరుపతిలోని శివాలయాలకు క్యూ కట్టిన భక్తులు
కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో తిరుపతి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, శివుడిని ఆరాధిస్తూ దీపారాధన చేస్తున్నారు.…
Read More » -
పరకామణి కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలు
పరకామణి చోరీ కేసును అత్యవసరంగా CBCIDతో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తిచేయాలన్న స్పష్టం చేసింది. నిందితుడు…
Read More » -
Palnadu: వైద్యుల నిర్లక్ష్యం కడుపులోనే శిశువు మృతి
Palnadu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విఫాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. సత్తెనపల్లి పట్టణం అశోక్ నగర్కు చెందిన మద్దిగుంట శిరీష పురిటి నొప్పులతో…
Read More »