ఆంధ్ర ప్రదేశ్
-
Narasaraopet: తక్కువ ధరకే బంగారం.. రూ. 25 లక్షలతో పరార్!
Narasaraopet: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పి రూ.25 లక్షలకు టోకరా వేశారు దుండగులు. కోటప్పకొండ యూటీ వద్ద డీల్ మాట్లాడుదాం రమ్మని…
Read More » -
ISRO: నేడు LVM3-M5 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో బాహుబలి ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో అత్యంత బరువైన ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం. సుమారు…
Read More » -
Nellore: చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
Nellore: నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రి జనరల్ వార్డులో ఈ…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్
Tirumala: తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎల్వీఎం3–ఎం5…
Read More » -
Anitha: తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు.. పక్కా గృహాలు
Anitha: అనకాపల్లి జిల్లా ఎస్ రామవరం మండలంలో హోం మంత్రి అనిత పర్యటించారు. మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన బంగారమ్మపాలెం గ్రామస్తులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ…
Read More » -
CPI Ramakrishna: సీఎం చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరింది
CPI Ramakrishna: ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పుట్టపర్తి సత్య సాయిబాబా జన్మదిన వేడుకలకు 6…
Read More » -
Chandrababu: రేపు పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
Chandrababu: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి ఎమ్మెల్యే కందికుంట వెంకట…
Read More » -
అల్లూరి జిల్లాలో కనువిందు చేస్తున్న జలపాతాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలిలోని జలపాతాలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కటికి, తాడిగుడ, రణజిల్లెడ, తారాబు…
Read More » -
Chittoor: కఠారి దంపతుల కేసులో సంచలన తీర్పు.. ఐదుగురికి ఉరిశిక్ష
Chittoor: చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు దోషులకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. చంద్రశేఖర్ అలియాస్ చింటూ,…
Read More » -
YS Jagan: తుపానుపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
YS Jagan: మొంథా తుపాను నేపథ్యంలో పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ముఖ్యంగా…
Read More »