ఆంధ్ర ప్రదేశ్
-
Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
Karthika Pournami: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి..దీపాలు వదిలారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర…
Read More » -
Chittoor: దారుణం.. విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు మృతి
Chittoor: చిత్తూరు జిల్లా కొదమడుగులో దారుణం చోటు చేసుకుంది. అడవి జంతువు కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇద్దరితో…
Read More » -
మాజీ సీఎం జగన్కు తప్పిన ప్రమాదం
YS Jagan: మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఉయ్యారు మండలం గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.…
Read More » -
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి సెటైర్లు
Bhumana Karunakar Reddy: పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యనించడం అభినందనీయం అని మాజీ ఎమ్మెల్యే భూమన…
Read More » -
Anitha: పోలీసులకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం
Anitha: గుంటూరు జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు హోం మంత్రి. ఈ బిల్డింగ్…
Read More » -
Srikakulam: విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్
Srikakulam: తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ విద్యార్థినులతో సేవలు చేయించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ…
Read More » -
కడప జిల్లా పులివెందులలో అగ్ని ప్రమాదం
Fire Accident: కడప జిల్లా పులివెందుల పట్టణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. చవ్వా సుధాకర్ రెడ్డి కాలనీకి ఎదురుగా ఉన్న సోఫా సీట్ వర్క్ షాపులో మంటలు…
Read More » -
జోగి రమేష్ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్శాఖ పిటిషన్
జోగి రమేష్ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్శాఖ పిటిషన్ పిటిషన్ వేసింది. జోగి రమేష్ను 10 రోజుల కస్టడీకి కోరింది. జోగి రమేష్తో పాటు జోగి రామును కస్టడీకి…
Read More » -
విశాఖ జిల్లాలో భూప్రకంపనలు
Earthquake: విశాఖ జిల్లాలో భూప్రకంపనలు కలకలం రేపాయి. తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. అల్లూరి జిల్లా జి.మాడుగులలో…
Read More » -
నెల్లూరు సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్
మాజీ మంత్రి జోగి రమేష్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు రాముకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది.…
Read More »