ఆంధ్ర ప్రదేశ్
-
బాలుడి ప్రాణం తీసిన టిప్పర్ లారీ
నెల్లూరు జిల్లా సైదాపురంలో ఘోరం జరిగింది. టిప్పర్ లారీ ఢీకొని బాలుడు మృతి చెందాడు. గుంతను తప్పించబోయిన టిప్పర్ లారీ దుకాణం పైకి దూసుకెళ్లడంతో దక్షేష్ అనే…
Read More » -
గిరిజనులతో కలిసి డాన్స్ అదరగొట్టిన కలెక్టర్
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురంలో గిరిజనులు సాంప్రదాయ ప్రకారం జరుపుకునే కందికొత్తల పండగ ఘనంగా నిర్వహించారు. ఈ పండగకు సతీ సమేతంగా హాజరయ్యారు జిల్లా కలెక్టర్ ఎన్…
Read More » -
Train Fire: టాటా ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు.. ఒకరు సజీవ దహనం
Train Fire: టాటా ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు.. ఒకరు సజీవ దహనంటాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్లే 18189 టాటా–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ఆదివారం అర్ధరాత్రి దువ్వాడ…
Read More » -
Narayana: గ్రేటర్ హోదాపై మంత్రి నారాయణ క్లారిటీ
Narayana: తిరుపతి, విజయవాడలకు గ్రేటర్ హోదా కల్పించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. జనగణన ఉన్నందున విలీనానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉండటంతో…
Read More » -
Chandrababu: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Chandrababu: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై ఈనెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ప్రజాభిప్రాయాల మేరకు ప్రభుత్వం స్వల్ప…
Read More » -
మన్యం జిల్లాను కమ్మేసిన పొగమంచు
పార్వతీపురం మన్యం జిల్లాను పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజామున నుంచే దట్టమైన మంచు కమ్ముకోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్వతీపురం పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో…
Read More » -
Duvvada Srinivas: చంపాలనుకుంటే రెండీ.. దువ్వాడ శ్రీనివాస్ హల్చల్
Duvvada Srinivas: శ్రీకాకుళంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హల్చల్ చేశారు. నిమ్మాడ జంక్షన్ నుంచి ప్రత్యర్థులకు దువ్వాడ సవాల్ విసిరారు. మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ధర్మాన…
Read More » -
జగ్గంపేటలో జోరుగా కోడి పందాలు
కాకినాడ జిల్లా జగ్గంపేటలో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్న ప్రముఖ టీడీపీ నాయకుడి తోటలో పందెం బరులు ఏర్పాటు చేశారు. కోడి పందాల్లో తెలుగు రాష్ట్రాల నేతలు,…
Read More » -
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని 16వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుండుగోలు హైవే సమీపంలో రాంగ్ రూట్లో వస్తున్న బైక్ను గుర్తు తెలియని వాహనం…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.…
Read More »