ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదు

Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు అయింది. జనసేన అధినేత అడపా మాణిక్యాలరావు ఫిర్యాదుతో గుంటూరు జిల్లా నగరంపాలెం స్టేషన్ లో కేసు నమోదు అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.