తెలంగాణ

Hyderabad: విషాదం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి

Hyderabad:హైదరాబాద్‌లోని సంతోష్ నగర్‌లో పిల్లర్ల కోసం తీసిన నీటి గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీను నాయక్ స్థానికంగా వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అయితే పక్కనే ఓ బిల్డింగ్ నిర్మాణం కోసం తీసిన గుంతలో ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందాడు. దీంతో బాలుడు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button