తెలంగాణ

నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు

Bomb Threat: నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ టీం పాఠశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెలలోనే ఇది రెండవసారి బెదిరింపు కాల్ కావడంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాఠశాల నుంచి విద్యార్థులను ఇంటికి పంపించేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button