దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లకు ఊరట లభించింది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ నిర్ణయాన్ని కేంద్రం ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి మాండవీయ ఆదేశాలు జారీ చేశారు.