తెలంగాణ
ఈ ఏడాది శోభాయాత్రకు నో పర్మిషన్.. ఔరంగజేబు సమాధాని కూల్చుతామన్న రాజాసింగ్

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం శ్రీరామనవమి శోభాయాత్ర రోజుఎంఐఎం ఆదేశంతోనే పోలీసులు శోభయాత్ర పర్మిషన్ క్యాన్సిల్ చేశారు అన్నారు. కానీ ఈసారి శోభయాత్ర చేయడానికి తాము పర్మిషన్ అడగకుండానే చేస్తామన్నారు. అనంతరం మహారాష్ట్రలో ఉన్న ఔరంగజేబు సమాధిని కూల్చి సముద్రంలో పడేస్తామని రాజాసింగ్ అన్నారు. అయోధ్యలో రాముడి గుడి కట్టిన తర్వాత కొందరు పరేషాన్ అవుతున్నారన్నారు.