తెలంగాణ

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Telangana: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కేటీఆర్, కౌశిక్ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పది మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు.

ఈ నేపథ్యంలోనే పార్టీ మారిన MLAలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. దీంతో ఇవాళ ఈ కేసుపై జస్టిస్ జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button