తెలంగాణ

హైదరాబాద్ ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

Bhatti Vikramarka: హైదరాబాద్ ప్రజాభవన్‌లోని నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విశ్వావసునామ ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉగాది పచ్చడి ప్రసాదాన్ని భట్టికి అందించారు అర్చకులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button