క్రీడలు
BCCI: పాకిస్తాన్ జట్టుతో ఇకపై క్రికెట్ మ్యాచులు రద్దు

BCCI: ప్రశాంతమైన పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమని పునరుద్ఘాటించింది. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా బాధితులకు మద్దతు తెలిపింది.
ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ నిర్ణయానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్న బీసీసీఐ పాకిస్తాన్తో ఇకపై కూడా ద్వైపాక్షిక సిరీస్లు ఆడబో మంది. ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటామని చెప్పింది. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడే అంశం గురించి సమీప భవిష్యత్తులో కనీసం చర్చ కూడా ఉండదని తేల్చి చెప్పింది.