తెలంగాణ
Bandi Sanjay: ముస్లింలను తీసుకొచ్చి బీసీల్లో కలిపారు

Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. ముస్లింలను తీసుకొచ్చి బీసీల్లో కలిపారని ధ్వజమెత్తారు బండి సంజయ్. ఇప్పటికైనా ప్రభుత్వం బీసీ కేటగిరి నుంచి వారిని తొలగించి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింలను తొలగిస్తేనే రిజర్వేషన్ల ఆమోదానికి ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు బండి సంజయ్.